Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగ్యూతో జూ.బాలకృష్ణ మృతి: కన్నీటి పర్యంతమైన యాంకర్ అనసూయ

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (16:06 IST)
జూనియర్ బాలకృష్ణగా పాపులర్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్ సాయికృష్ణ డెంగ్యూ జ్వరం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. గోకుల్ సాయి మరణ వార్తపై యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఉద్వేగానికి లోనయ్యారు. తామంతా సాయికృష్ణను జూనియర్ బాలకృష్ణ అని పిలుచుకునేవారమని గుర్తు చేసుకున్నారు. 
 
అతడి మరణ వార్తను జీర్ణించుకోవడం సాధ్యం కావడంలేదంటూ ఉద్వేగానికి లోనైంది. డెంగ్యూ జ్వరం చాలా భయంకరమైనదని ఆమె చెప్పింది. గోకుల్ కుటుంబానికి ఇది తీరని లోటనీ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.
 
ప్రతి ఒక్కరూ డెంగ్యూ గురించి తెలుసుకోవాలనీ, జాగ్రత్తగా ఉండాలని సూచించింది అనసూయ. వ్యాధి వచ్చిన తర్వాత వైద్యం కోసం వెళ్లడం కంటే అసలు డెంగ్యూ రాకుండా నివారణ మంచిదని చెప్పారు. డెంగ్యూ దోమలు లేకుండా చేసేందుకు ప్రభుత్వ అధికారులందరూ చర్యలు తీసుకుంటున్నప్పటికీ సమస్యను పరిష్కరించలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments