Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాయల్ రాజ్ పుత్‌కు పట్టరాని కోపం.. లగేజీని విసిరేశారని..

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (19:56 IST)
Payal Rajput
అందాల పాయల్ రాజ్ పుత్‌కు పట్టరాని కోపం వచ్చింది. ఆర్ఎక్స్-100తో పరిచయం అయిన పాయల్ తన అందంతో అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. ప్రస్తుతం మంచు విష్ణుతో జిన్నా అనే చేస్తోంది. ఈ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా తనకు జరిగిన ఓ విషయాన్నీ అభిమానులతో పంచుకుంది.
 
ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ తీరుపై మండిపడింది పాయల్. ఇటీవలే ఇండిగో విమానంలో పాయల్ రాజ్‌పుత్‌ ప్రయాణించింది. ఈ సందర్భంగా తన లగేజీని ఇండిగో విమాన సిబ్బంది ఇష్టానుసారంగా విసిరేశారని పేర్కొంది. తన లగేజ్‌ను నిర్లక్ష్యంగా విసిరిపారేశారట. 
 
దీంతో తన లగేజీ డ్యామేజీ అయ్యిందని చెప్పుకొచ్చిన పాయల్… ఈ ప్రయాణం తనకు ఎన్నడూ ఎదురవని చేదు అనుభవాన్ని మిగిల్చిందని పేర్కొంది. అలాగే డ్యామేజ్ అయిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments