పాయల్ రాజ్ పుత్‌కు పట్టరాని కోపం.. లగేజీని విసిరేశారని..

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (19:56 IST)
Payal Rajput
అందాల పాయల్ రాజ్ పుత్‌కు పట్టరాని కోపం వచ్చింది. ఆర్ఎక్స్-100తో పరిచయం అయిన పాయల్ తన అందంతో అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. ప్రస్తుతం మంచు విష్ణుతో జిన్నా అనే చేస్తోంది. ఈ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా తనకు జరిగిన ఓ విషయాన్నీ అభిమానులతో పంచుకుంది.
 
ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ తీరుపై మండిపడింది పాయల్. ఇటీవలే ఇండిగో విమానంలో పాయల్ రాజ్‌పుత్‌ ప్రయాణించింది. ఈ సందర్భంగా తన లగేజీని ఇండిగో విమాన సిబ్బంది ఇష్టానుసారంగా విసిరేశారని పేర్కొంది. తన లగేజ్‌ను నిర్లక్ష్యంగా విసిరిపారేశారట. 
 
దీంతో తన లగేజీ డ్యామేజీ అయ్యిందని చెప్పుకొచ్చిన పాయల్… ఈ ప్రయాణం తనకు ఎన్నడూ ఎదురవని చేదు అనుభవాన్ని మిగిల్చిందని పేర్కొంది. అలాగే డ్యామేజ్ అయిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments