Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాయల్ రాజ్ పుత్‌కు పట్టరాని కోపం.. లగేజీని విసిరేశారని..

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (19:56 IST)
Payal Rajput
అందాల పాయల్ రాజ్ పుత్‌కు పట్టరాని కోపం వచ్చింది. ఆర్ఎక్స్-100తో పరిచయం అయిన పాయల్ తన అందంతో అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. ప్రస్తుతం మంచు విష్ణుతో జిన్నా అనే చేస్తోంది. ఈ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా తనకు జరిగిన ఓ విషయాన్నీ అభిమానులతో పంచుకుంది.
 
ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ తీరుపై మండిపడింది పాయల్. ఇటీవలే ఇండిగో విమానంలో పాయల్ రాజ్‌పుత్‌ ప్రయాణించింది. ఈ సందర్భంగా తన లగేజీని ఇండిగో విమాన సిబ్బంది ఇష్టానుసారంగా విసిరేశారని పేర్కొంది. తన లగేజ్‌ను నిర్లక్ష్యంగా విసిరిపారేశారట. 
 
దీంతో తన లగేజీ డ్యామేజీ అయ్యిందని చెప్పుకొచ్చిన పాయల్… ఈ ప్రయాణం తనకు ఎన్నడూ ఎదురవని చేదు అనుభవాన్ని మిగిల్చిందని పేర్కొంది. అలాగే డ్యామేజ్ అయిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments