Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత మెడలో చైతు మూడుముళ్లు... ఏడ్చేసిన జెస్సీ

పెళ్లంటే నూరేళ్ల పంట. ఆ క్షణాలు ప్రతి ఆడపిల్లకు మధురమైనవి, ఉద్విగ్నమైనవి కూడాను. సమంత కూడా అలాంటి క్షణాలను కొద్దిసేపు అనుభవించింది. సమంత మెడలో నాగచైతన్య మూడుముళ్లు వేయగానే ఆనందభరితమైన హృదయంతో ఉద్విగ్నతకు లోనై కళ్లవెంట ఆనంద బాష్పాలు పెట్టుకుంది. ఆ సన్

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (17:29 IST)
పెళ్లంటే నూరేళ్ల పంట. ఆ క్షణాలు ప్రతి ఆడపిల్లకు మధురమైనవి, ఉద్విగ్నమైనవి కూడాను. సమంత కూడా అలాంటి క్షణాలను కొద్దిసేపు అనుభవించింది. సమంత మెడలో నాగచైతన్య మూడుముళ్లు వేయగానే ఆనందభరితమైన హృదయంతో ఉద్విగ్నతకు లోనై కళ్లవెంట ఆనంద బాష్పాలు పెట్టుకుంది. ఆ సన్నివేశం చూసిన సమంత తరపు పెద్దలకు కూడా కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. మెట్టినింటికి వెళ్లే ప్రతి పెళ్లికూతురు అనుభవించే స్థితే ఇది. 
 
ఇకపోతే సమంత - నాగచైతన్యల పెళ్లికి కేవలం ఇరు కుటుంబాల పెద్దలు మాత్రమే హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీకి చెందినవారెవ్వరికీ ఆహ్వానాలు అందలేదు. ఐతేనేం నూతన వధూవరులకు సోషల్ మీడియా సాక్షిగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అందరూ మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు. మనం కూడా చెప్పేద్దాం కొత్త జంటకు శుభాకాంక్షలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments