Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెగటివ్ మనుషుల గురించి మాట్లాడిన ఛార్మీ

సెల్వి
మంగళవారం, 5 మార్చి 2024 (22:10 IST)
నెగటివ్ మనుషులపై సినీ నటి ఛార్మీ ఇన్ స్టాలో పోస్టు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  ఎప్పుడూ సరదాగా ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేసే ఛార్మీ... నెగిటివ్ మనషులు గురించి మాట్లాడింది. ఒకప్పుడు వరుస సినిమాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ ఛార్మీ కౌర్. కానీ ఇప్పుడు నిర్మాతగా రాణిస్తోంది. 
 
నెగిటివ్ ఆలోచనలు కలిగిన మనుషులను అలాగే వదిలేయ్యాలి. అలాంటి నెగిటివ్ మైండ్‏తో.. అవే ఆలోచనలతో జీవిస్తారు. కానీ నాకు మాత్రం కచ్చితంగా ఫోకస్ పెట్టడానికి చాలా పనులు ఉన్నాయ్.. అంటూ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

కాలేజీ విద్యార్థిని కాలును కరిచి కండ పీకిని వీధి కుక్కలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments