Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చంద్రముఖి' చిత్ర దర్శకుడు చనిపోయారా?

"చంద్రముఖి" చిత్రానికి దర్శకత్వం వహించిన తమిళ డైరెక్టర్ పి.వాసు చనిపోయినట్టు కోలీవుడ్‌లో వార్తలు గుప్పుమన్నాయి. దాంతో ఆయన వెంటనే సోషల్‌మీడియా వేదికగా తాను బతికే ఉన్నానని వీడియో ద్వారా చెప్పుకున్నారు.

Webdunia
మంగళవారం, 16 జనవరి 2018 (15:03 IST)
"చంద్రముఖి" చిత్రానికి దర్శకత్వం వహించిన తమిళ డైరెక్టర్ పి.వాసు చనిపోయినట్టు కోలీవుడ్‌లో వార్తలు గుప్పుమన్నాయి. దాంతో ఆయన వెంటనే సోషల్‌మీడియా వేదికగా తాను బతికే ఉన్నానని వీడియో ద్వారా చెప్పుకున్నారు. 
 
'ఆరు కిలోమీటర్లు వాకింగ్‌ చేసి ఇంటికి వెళ్లగానే నేను చనిపోయానని వదంతులు వస్తున్నట్టు వాట్సాప్‌లో నాకో సందేశం వచ్చింది. అది చూసి నవ్వుకున్నాను. ప్రజలకు నాపై ఇంత అభిమానం ఉందని తెలిసి సంతోషించాను కూడా. నేను బతికే ఉన్నాను. ఆరోగ్యంగానే ఉన్నాను. ఈ యేడాది మూడు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాను' అంటూ తన డెత్‌ దుష్ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. 
 
కాగా, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినిమాలకు వాసు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘చంద్రముఖి’ చెప్పుకోదగ్గ గొప్ప చిత్రం. అలాగే, ఆయన పలు చిత్రాల్లో వివిధ రకాల క్యారెక్టర్లలో కూడా నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

Pawan Kalyan: పోలీసు సిబ్బంది కూడా అదే స్థాయిలో అప్రమత్తంగా వుండాలి: పవన్

హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయ్ : కోల్‌కతా వెల్లడి

Teenage boy: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.. వడదెబ్బతో మృతి

స్వర్ణదేవాలయంపై పాక్ దాడికి యత్నం : చరిత్రలోనే లైట్లు ఆఫ్ చేసిన వైనం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments