Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరికృష్ణ తొలి సంవత్సరీకం .. హాజరైన చంద్రబాబు

Webdunia
ఆదివారం, 18 ఆగస్టు 2019 (15:11 IST)
సినీ నటుడు, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ తొలి సంవత్సరీకం ఆదివారం జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. 
 
గత యేడాది ఇదే రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కన్నుమూసిన విషయం తెల్సిందే. దీంతో ఆయన తొలి వర్థంతి వేడుకలను ఆదివారం హైదరాబాద్‌లో ఆయన తనయులైన హీరోలు నందమూరి హరికృష్ణ, నందమూరి కళ్యాణ్‌ రామ్‌లు నిర్వహించారు.
 
ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. హరికృష్ణ నివాసంలో ఆయనకు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ సాదరంగా స్వాగతం పలికారు. హరికృష్ణ తనయులతో ఆత్మీయంగా మసలుకున్న చంద్రబాబు వారితో కుటుంబపరమైన విషయాలు చర్చించినట్టు తెలిసింది. అంతకుముందు హరికృష్ణ చిత్రపటం వద్ద ఆయన నివాళులు అర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయం చేయలేం.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments