Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణకు చంద్రబాబు పరామర్శ.. విజయనిర్మల చిత్రపటానికి అంజలి

Webdunia
ఆదివారం, 30 జూన్ 2019 (18:15 IST)
సూపర్‌స్టార్ కృష్ణను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు. ఆదివారం ఉదయం చంద్రబాబు కుటుంబ సమేతంగా కృష్ణ ఇంటికి వచ్చారు. విజయనిర్మల చిత్రపటానికి నివాళులర్పించారు. చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ ఉన్నారు.
 
ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం విజయనిర్మల అంత్యక్రియలు అభిమానుల అశ్రునయనాల మధ్య జరిగాయి. కుటుంబ సభ్యులను పరామర్శించారు.  కొన్ని అనివార్య కారణాల వల్ల చంద్రబాబు నాయుడు హాజరు కాలేకపోయారు. దీంతో ఆదివారం కృష్ణను చంద్రబాబు పరామర్శించారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments