Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైవ్ షోలో బాలికపై అనుచిత వ్యాఖ్యలు.. హనుమంతుపై కేసు

సెల్వి
సోమవారం, 8 జులై 2024 (15:24 IST)
Praneeth Hanumantu
లైవ్ షోలో బాలికపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై యూట్యూబర్, ప్రణీత్ హనుమంతుపై కేసు నమోదైంది.
ఈ వీడియోను నటుడు సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేసి యూట్యూబర్, ఇతరులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడంతో కేసును నమోదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన తెలంగాణ డీజీపీ రవి గుప్తా, చిన్నారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 
"పౌరులందరినీ, ముఖ్యంగా పిల్లలను రక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాము. హాస్యం కోసం సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే నేరస్థులపై చట్టపరమైన ఇబ్బందులు తప్పవు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments