Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైవ్ షోలో బాలికపై అనుచిత వ్యాఖ్యలు.. హనుమంతుపై కేసు

సెల్వి
సోమవారం, 8 జులై 2024 (15:24 IST)
Praneeth Hanumantu
లైవ్ షోలో బాలికపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై యూట్యూబర్, ప్రణీత్ హనుమంతుపై కేసు నమోదైంది.
ఈ వీడియోను నటుడు సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేసి యూట్యూబర్, ఇతరులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడంతో కేసును నమోదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన తెలంగాణ డీజీపీ రవి గుప్తా, చిన్నారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 
"పౌరులందరినీ, ముఖ్యంగా పిల్లలను రక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాము. హాస్యం కోసం సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే నేరస్థులపై చట్టపరమైన ఇబ్బందులు తప్పవు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల

పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్!!

తప్పు చేశా.. ఇకపై బెట్టింగులకు ప్రమోట్ చేయను : శ్యామల

నల్గొండలో టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ - 11 మంది అరెస్టు

Pawan Kalyan: తమిళనాడులో జనసేన ఏర్పాటు.. స్టాలిన్‌ను కొనియాడిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments