Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

ఐవీఆర్
సోమవారం, 8 జులై 2024 (13:21 IST)
సినీ నటుడు, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దారుణమైన పదజాలం ఉపయోగించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణమురళి, నటి శ్రీరెడ్డిపై ఆంధ్ర ప్రదేశ్ హోంమంత్రి అనిత గారికి కంప్లైంట్ చేయబోతున్నట్లు గబ్బర్ సింగ్ సాయి అన్నారు. 
 
పవన్ కల్యాణ్ గారు ఎవరినైనా ఒక్క మాట వ్యక్తిగతంగా విమర్శించినట్లు చూసారా? అంటూ ప్రశ్నించారాయన. కడుపుకి అన్నం తినేవారు ఎవరైనా అలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయరని అన్నారు. పవన్ పైన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో తను ఆంధ్ర ప్రదేశ్ హోంమంత్రి అనిత గారికి కంప్లైట్ చేయబోతున్నట్లు వివరించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments