Webdunia - Bharat's app for daily news and videos

Install App

కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రాల డుం డుం డుం..

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2023 (14:39 IST)
Kiara Advani
కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివాహం ఎట్టకేలకు ఈ వారాంతంలో జరగనుంది. వధువు శనివారం ఉదయం జైసల్మేర్‌కు బయలుదేరింది. శనివారం నుంచి ఈ జంట పెళ్లి రెండు రోజుల పాటు జరగనుంది. జైసల్మేర్‌లోని సూర్యగఢ్ హోటల్ వేదికగా జరుగుతున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో వారి ఇండస్ట్రీ మిత్రులు కొందరు చేరుతారు.
 
ముంబై విమానాశ్రయంలోని ప్రైవేట్ టెర్మినల్ నుండి కియారా జైసల్మేర్‌కు బయలుదేరిన దృశ్యాలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా తెల్లటి కో-ఆర్డ్ సెట్‌లో మెరిశాడు. కియారా వీడియో అభిమానులను ఉత్తేజపరిచింది. 
 
శుక్రవారం, ప్రముఖ మెహందీ కళాకారిణి వీణా నగ్డా కూడా రాజస్థాన్‌కు విమానంలో బయల్దేరింది. ఆమె విమానాశ్రయం నుండి తన ఫోటోను షేర్ చేసింది. కియారా-సిద్ధార్థ్ వివాహం కోసం జైసల్మేర్‌లో 83 గదులు ఏర్పాటు చేశారు. ఇంకా అతిథుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments