Webdunia - Bharat's app for daily news and videos

Install App

కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రాల డుం డుం డుం..

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2023 (14:39 IST)
Kiara Advani
కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివాహం ఎట్టకేలకు ఈ వారాంతంలో జరగనుంది. వధువు శనివారం ఉదయం జైసల్మేర్‌కు బయలుదేరింది. శనివారం నుంచి ఈ జంట పెళ్లి రెండు రోజుల పాటు జరగనుంది. జైసల్మేర్‌లోని సూర్యగఢ్ హోటల్ వేదికగా జరుగుతున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో వారి ఇండస్ట్రీ మిత్రులు కొందరు చేరుతారు.
 
ముంబై విమానాశ్రయంలోని ప్రైవేట్ టెర్మినల్ నుండి కియారా జైసల్మేర్‌కు బయలుదేరిన దృశ్యాలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా తెల్లటి కో-ఆర్డ్ సెట్‌లో మెరిశాడు. కియారా వీడియో అభిమానులను ఉత్తేజపరిచింది. 
 
శుక్రవారం, ప్రముఖ మెహందీ కళాకారిణి వీణా నగ్డా కూడా రాజస్థాన్‌కు విమానంలో బయల్దేరింది. ఆమె విమానాశ్రయం నుండి తన ఫోటోను షేర్ చేసింది. కియారా-సిద్ధార్థ్ వివాహం కోసం జైసల్మేర్‌లో 83 గదులు ఏర్పాటు చేశారు. ఇంకా అతిథుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments