Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్యనటుడి చిత్రానికి 115 మంది నిర్మాతలు.... ఎలా?

టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం. ఈయన తనయుడు గౌతమ్. ఆయన్ను వెండితెరకు పరిచయం చేస్తూ తీస్తున్న చిత్రం "మను". ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు. అయితే, ఈ చిత్రానికి ఏకంగా 115 మంది

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (14:59 IST)
టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం. ఈయన తనయుడు గౌతమ్. ఆయన్ను వెండితెరకు పరిచయం చేస్తూ తీస్తున్న చిత్రం "మను". ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు. అయితే, ఈ చిత్రానికి ఏకంగా 115 మంది నిర్మాతలు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశమే. గౌతమ్ సరసన చాందిని హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా ఫణీంద్ర అనే వ్యక్తి దర్శకుడిగా తొలిసారి పరిచయమవుతున్నాడు.
 
తాజాగా ఆయన మాట్లాడుతూ, 'ఈ కథను నమ్మిన వాళ్లంతా తమకి తోచిన స్థాయిలో పెట్టుబడి పెట్టారు. వాళ్ల నమ్మకానికి ఎంత మాత్రం తగ్గకుండగా ఈ సినిమా ఉంటుందని చెప్పగలను' అని దర్శకుడు ఫణీంద్ర చెప్పుకొచ్చాడు. 
 
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులోని సంభాషణలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ సినిమాలో గౌతమ్ పోషించిన పాత్ర కొత్తగా ఉంటుందనే విషయం ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments