Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ మూవీపై క్లారిటీ ఇచ్చిన బోయ‌పాటి

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (19:41 IST)
అక్కినేని అఖిల్ న‌టిస్తోన్న తాజా చిత్రం మిస్ట‌ర్ మ‌జ్ను. ఈ చిత్రానికి తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 3కి షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. జ‌న‌వ‌రి 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.... ఈ సినిమా త‌ర్వాత అఖిల్ బోయ‌పాటితో సినిమా చేయ‌నున్నాడు అని ప్ర‌చారం జ‌రుగుతోంది.
 
ఈ ప్ర‌చారంపై బోయ‌పాటి స్పందించాడు. ఇంత‌కీ ఏమన్నాడంటే... ప్ర‌స్తుతం దృష్టి అంతా రామ్ చ‌ర‌ణ్‌తో చేస్తోన్న సినిమా మీదే ఉంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా త‌ర్వాత బాల‌కృష్ణ‌తో సినిమా చేయ‌నున్నాను అని చెప్పాడు. సో... బోయ‌పాటి మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే.. అఖిల్‌తో సినిమా ఇప్ప‌ట్లో లేన‌ట్టే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments