Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు తీసుకున్నారు, అడుగుతుంటే బెదిరిస్తున్నారు: నటి స్నేహ పోలీసు స్టేషన్లో కేసు

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (11:00 IST)
ముత్యాల్లాంటి పలు వరుసతో నవ్వులు పూయించే స్నేహ పోలీసు స్టేషన్ మెట్లెక్కారు. ఇద్దరు వ్యాపారవేత్తలపై ఆమె కేసు పెట్టారు.

 
వివరాల్లోకి వెళితే... తన వద్ద వ్యాపారం నిమిత్తం ఇద్దరు పారిశ్రామికవేత్తలు 26 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారని తెలిపింది. ఆ అప్పుకి వడ్డీ ఇవ్వమని అడిగితే చెల్లించడం లేదనీ, పైగా అసలు ఇవ్వకుండా అడిగితే బెదిరిస్తున్నారని ఆమె చెన్నైలోని కానత్తూర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది.

 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా స్నేహ సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నటించింది. ప్రస్తుతం అడపాదడపా చిత్రాల్లో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మృగశిర కార్తె: కస్టమర్లతో నిండిపోయిన చేపల మార్కెట్లు.. భారీగా పలికిన ధరలు

కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు... ఇక జైలుకే పరిమితమా?

పిఠాపురం నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్

ముంబైలో ఘోరం.. రైలు నుంచి జారిపడి 12 మంది మృతి

Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments