Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు తీసుకున్నారు, అడుగుతుంటే బెదిరిస్తున్నారు: నటి స్నేహ పోలీసు స్టేషన్లో కేసు

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (11:00 IST)
ముత్యాల్లాంటి పలు వరుసతో నవ్వులు పూయించే స్నేహ పోలీసు స్టేషన్ మెట్లెక్కారు. ఇద్దరు వ్యాపారవేత్తలపై ఆమె కేసు పెట్టారు.

 
వివరాల్లోకి వెళితే... తన వద్ద వ్యాపారం నిమిత్తం ఇద్దరు పారిశ్రామికవేత్తలు 26 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారని తెలిపింది. ఆ అప్పుకి వడ్డీ ఇవ్వమని అడిగితే చెల్లించడం లేదనీ, పైగా అసలు ఇవ్వకుండా అడిగితే బెదిరిస్తున్నారని ఆమె చెన్నైలోని కానత్తూర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది.

 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా స్నేహ సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నటించింది. ప్రస్తుతం అడపాదడపా చిత్రాల్లో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిత్తూరులో భారీ వర్షాలు-టమోటా రైతుల కష్టాలు.. వందలాది ఎకరాల పంట నీట మునక

బెంగళూరులోని ఓ పాపులర్ కేఫ్‌‌.. పొంగలిలో పురుగు.. అదంతా సోషల్ మీడియా స్టంటా?

విమానం గగనతలంలో ఉండగా ప్రయాణికుడు మృతి

దిన కూలీకి అదృష్టం అలా వరించింది..

గూగుల్ మ్యాప్ చెప్పినట్టుగా వెళ్లారు.. వరద నీటిలో చిక్కుకున్నారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments