Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ ముంబైకే పరిమితం.. కానీ, టాలీవుడ్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది : నిర్మాత నాగవంశీ

ఠాగూర్
మంగళవారం, 31 డిశెంబరు 2024 (17:01 IST)
హిందీ చిత్రాలు కేవలం ముంబైకే పరిమితమయ్యాయని, కానీ, తెలుగు చిత్రాలు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయని టాలీవుడ్ నిర్మాత నాగవంశీ అన్నారు. బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండియా మూవీస్ అనే అంశంపై జరిగిన చర్చలో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, నాగవంశీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన నిర్మాతల రౌండ్ టేబుల్ సదస్సులో ఈ ఇద్దరు నిర్మాతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ముందుగా బోనీ కపూర్ మాట్లాడుతూ, 'దక్షిణాది సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి మార్కెట్‌ ఉంది. తెలుగు చిత్రాలకు యూఎస్‌, తమిళ మూవీలకు సింగపూర్‌, మలేషియా, గల్ఫ్‌లో మార్కెట్‌ బాగుంటుంది' అని అన్నారు. గల్ఫ్‌లో మలయాళం సినిమాలకే బిగ్గెస్ట్‌ మార్కెట్‌ ఉంటుందని నాగవంశీ అన్నారు. 
 
 
ఆ తర్వాత బోనీ కపూర్ మాట్లాడుతూ, 'తెలుగు, తమిళ్‌, హిందీ.. ఇలా ఏ భాషలో తెరకెక్కినా ప్రేక్షకులకు ఏది నచ్చితే అదే మంచి సినిమా అని నేను నమ్ముతా. ఈరోజుల్లో మరాఠీ చిత్రాలు సైతం రూ.100 కోట్ల వసూళ్లు చేస్తున్నాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమా వ్యాపారంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి' అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments