బాలీవుడ్ ముంబైకే పరిమితం.. కానీ, టాలీవుడ్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది : నిర్మాత నాగవంశీ

ఠాగూర్
మంగళవారం, 31 డిశెంబరు 2024 (17:01 IST)
హిందీ చిత్రాలు కేవలం ముంబైకే పరిమితమయ్యాయని, కానీ, తెలుగు చిత్రాలు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయని టాలీవుడ్ నిర్మాత నాగవంశీ అన్నారు. బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండియా మూవీస్ అనే అంశంపై జరిగిన చర్చలో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, నాగవంశీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన నిర్మాతల రౌండ్ టేబుల్ సదస్సులో ఈ ఇద్దరు నిర్మాతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ముందుగా బోనీ కపూర్ మాట్లాడుతూ, 'దక్షిణాది సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి మార్కెట్‌ ఉంది. తెలుగు చిత్రాలకు యూఎస్‌, తమిళ మూవీలకు సింగపూర్‌, మలేషియా, గల్ఫ్‌లో మార్కెట్‌ బాగుంటుంది' అని అన్నారు. గల్ఫ్‌లో మలయాళం సినిమాలకే బిగ్గెస్ట్‌ మార్కెట్‌ ఉంటుందని నాగవంశీ అన్నారు. 
 
 
ఆ తర్వాత బోనీ కపూర్ మాట్లాడుతూ, 'తెలుగు, తమిళ్‌, హిందీ.. ఇలా ఏ భాషలో తెరకెక్కినా ప్రేక్షకులకు ఏది నచ్చితే అదే మంచి సినిమా అని నేను నమ్ముతా. ఈరోజుల్లో మరాఠీ చిత్రాలు సైతం రూ.100 కోట్ల వసూళ్లు చేస్తున్నాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమా వ్యాపారంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి' అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cyclone Ditwah: దిత్వా తుఫాను బలహీనపడినా.. రెడ్ అలెర్ట్ జారీ.. ఎక్కడ?

Kakinada Ortho Surgeon: ఆపరేషన్ సమయంలో బ్లేడును రోగి శరీరంలో వుంచి కుట్టేశారు..

సర్పంచ్ పదవికి వేలం పాట... ధర రూ.73 లక్షలు.. పోటీ నుంచి తప్పుకున్న ప్రత్యర్థులు..

Schools: అన్నమయ్య జిల్లాలో అన్ని పాఠశాలలకు సెలవు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని మోడీ, రాహుల్‌కు ఆహ్వానం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments