రెడ్ కార్పెట్‌పై మెరిసిన అలియా భట్, నటి రేఖ

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (11:11 IST)
Alia Bhatt _ Rekha
ముంబైలో జరిగిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ వేడుకలో బాలీవుడ్ తారలు మెరిశారు. ఈ కార్యక్రమానికి ముందుగా రెడ్ కార్పెట్ కార్యక్రమం జరిగింది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, ప్రముఖ నటి రేఖ అబ్బురపరిచారు. ఐవరీ చీరలు ధరించి నటీమణులు కలిసి ఫోజులిచ్చారు. 
 
నటీమణులు రెడ్ కార్పెట్‌పై ఒకరినొకరు పలకరించుకున్నారు. కొన్ని పిక్చర్-పర్ఫెక్ట్ మూమెంట్‌లను చేశారు. ఫిల్మ్ ఫెస్ట్‌లో అలియా భట్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. 
 
ఈ కార్యక్రమంలో తన భర్త రణబీర్ కపూర్ కోసం ఆమె ట్రోఫీని కూడా తీసుకుంది. బ్రహ్మాస్త్ర చిత్రానికి ఉత్తమ నటుడి బహుమతిని అందుకున్నారు.
 
ఉమ్రావ్ జాన్ (1981) వంటి చిత్రాలలో తన నటనకు రేఖ బాగా ప్రసిద్ది చెందింది. ఆమె చివరిసారిగా 2015లో విడుదలైన ఆర్ బాల్కీ దర్శకత్వం వహించిన షమితాబ్‌లో కనిపించింది. ఈ నటి 2018లో విడుదలైన యమ్లా పగ్లా దీవానా: ఫిర్ సేలో ఒక ప్రత్యేక మెడ్లీ పాటలో కూడా నటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments