Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో 'అతిలోక సుందరి' తనయ

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (11:53 IST)
అలనాటి నటి, అతిలోకసుందరిగా గుర్తింపు పొందిన దివంగత శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి కపూర్ ఆదివారం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దక్షిణభారతావని యువతులకే పరిమితమైన సంప్రదాయమైన లెహంగా హాఫ్ శారీ ఆమె తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం వెలుపలు జాహ్నవి కపూర్‌ను గుర్తించిన భక్తులు ఆమెతో కలిసి సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. 
 
తనతో సెల్ఫీలు దింగేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరితీ ఆమె చిరునవ్వుతో పలుకరిస్తూ ఓపిగ్గా సెల్ఫీలు దిగారు. కాగా జాహ్నవి కపూర్ తిరుమల పర్యటన వీడియో క్లిప్పింగ్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

Netumbo: నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా నంది-న్దైత్వా ప్రమాణం

UP Horror: 52 ఏళ్ల వ్యక్తిని చంపేసిన బావమరిది, అత్త హత్య చేశారు..

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments