Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో 'అతిలోక సుందరి' తనయ

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (11:53 IST)
అలనాటి నటి, అతిలోకసుందరిగా గుర్తింపు పొందిన దివంగత శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి కపూర్ ఆదివారం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దక్షిణభారతావని యువతులకే పరిమితమైన సంప్రదాయమైన లెహంగా హాఫ్ శారీ ఆమె తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం వెలుపలు జాహ్నవి కపూర్‌ను గుర్తించిన భక్తులు ఆమెతో కలిసి సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. 
 
తనతో సెల్ఫీలు దింగేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరితీ ఆమె చిరునవ్వుతో పలుకరిస్తూ ఓపిగ్గా సెల్ఫీలు దిగారు. కాగా జాహ్నవి కపూర్ తిరుమల పర్యటన వీడియో క్లిప్పింగ్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments