Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృతదేహాలను సామూహికంగా దహనం చేస్తున్నారు, నా దేశం రక్తమోడుతోంది, ప్లీజ్ సాయం చేయండి

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (15:21 IST)
భారతదేశంలో కరోనా విజృంభణపై ప్రపంచ దేశాలు ఆవేదన, సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు తమవంతు సాయాన్ని ప్రకటించాయి. కాగా విదేశాల్లో వున్న భారతీయ పౌరులు ఇక్కడ పరిస్థితులను చూసి తల్లడిల్లిపోతున్నారు.
 
ఇంగ్లాండులో స్థరపడిన బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా భారతదేశంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసారు. కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు తమవంతు సాయం చేయాల్సిందిగా ఆమె పిలుపునిచ్చారు. ఓ వీడియోను ట్వట్టర్లో పోస్ట్ చేసారు.
 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments