బిగ్ బాస్ షోకి కరోనా సెగ... కంటెస్టెంట్స్‌లో ఇద్దరికి పాజిటివ్

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (16:34 IST)
సినీ అభిమానులకు పాత రోజులు వచ్చేశాయ్. థియేటర్లు, సరికొత్త టీవీ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ ప్రోగ్రాంతో అలరిస్తుండగా, సెప్టెంబర్ 5 నుంచి బిగ్ బాస్-5 షో కూడా ప్రారంభం కానుంది. 
 
అయితే గత ఏడాది మాదిరిగానే బిగ్ బాస్ షోకి ఈసారి కూడా కరోనా సెగ తాకింది. బిగ్ బాస్-5 కంటెస్టెంట్స్‌లో ఇద్దరికీ కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. 
 
ప్రస్తుతం వారిని క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే. గతంలో కంటే ఈసారి చాలా కొత్తగా బిగ్ బాస్-5 షో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

National Herald Case: డిసెంబర్ 16కి వాయిదా పడిన నేషనల్ హెరాల్డ్ కేసు

నెల్లూరులో హత్య.. పోలీసులకు నిందితులకు ఫైట్.. కాల్పులు.. ఇద్దరికి గాయాలు

Cyclone Ditwah: దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా కదులుతోన్న దిత్వా తుఫాను

Pawan Kalyan: డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. జనసేన ఎంపీలకు పవన్ క్లాస్

Cyclone Ditwah: దిత్వా తుఫాను ఎఫెక్ట్.. 54 విమానాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments