Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరి మీద ఒకరు పడి పాలు పితకడం, అవినాష్ మైండ్ గేమ్

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (18:19 IST)
బిగ్ బాస్ 4లో అభిజిత్‌తో పాటు అవినాష్ కూడా ముందున్నాడు. కొంతమంది సభ్యులు ఆడుతున్న ఆటతో అవినాష్‌కు బాగా చిర్రెత్తుకొస్తోందట. ముఖ్యంగా అఖిల్, సొహైల్‌లు అవినాష్‌కు కోపం తెప్పించే విధంగా చేస్తున్నారట. దీంతో అవినాష్ కూడా మైండ్ గేమ్ మొదలుపెట్టాడంటున్నారు విశ్లేషకులు.
 
టిక్కెట్టు టు ఫినాలే.. ఫస్ట్ లెవల్ బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చిన పస లేని టాస్క్ ఇదేనట. అసలు ఈ టాస్క్ ఇద్దరి మధ్య గొడవలకు కారణమవుతోందట. ఒకరి మీద ఒకరు పడి పాలు పితకడం ఈ టాస్క్. అయితే. ఇందులో సోహైల్, అఖిల్‌లు అవినాష్‌ను బాగా బుక్ చేస్తున్నారట. 
 
అవినాష్ పాల టిన్‌ను తీసి పక్కకు పారేస్తుండటం అతనికి బాగా కోపం తెప్పిస్తోంది. కావాలనే అతన్ని టార్గెట్ చేస్తూ వీరు ఆటలాడుతున్నారని అభిమానులు సందేశాలు పంపిస్తున్నారట. మీరు నన్ను ఎలిమినేట్ చేయండి.. నేను హౌస్‌లో ఉండను అంటూ గట్టిగా అరుస్తూ గొడవకు దిగుతున్నాడట. ఇదంతా అభిమానుల్లో సింపతీ కోసం ఇలా చేస్తున్నారని అనుకుంటున్నారు విశ్లేషకులు. దీంతో అవినాష్ కూడా మైండ్ గేమ్ ప్రదర్సిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments