Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్‌కు ఎండ్ కార్డ్ పడనుందా?

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2023 (13:06 IST)
బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న కామెడీ షోలలో జబర్దస్త్ ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన ఈ జబర్దస్త్ 2013లో మొదలైంది. పదేళ్లుగా ఈ షో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే త్వరలోనే ఈ షోకు ఎండ్ కార్డ్ రానుందని సమాచారం. ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఈ షోకి ఎండ్ కార్డ్ ఉంటుంది.. ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
 
ఈ షో ద్వారా చాలా మంది హీరోలుగా, కమెడియన్లుగా, దర్శకులుగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఇక ఈ షోను రెండు విభాగాలుగా మార్చిన తర్వాత రష్మీ యాంకరింగ్ కూడా చేస్తుంది. అయితే జబర్దస్త్ షోకు మొదట అనసూయ యాంకరింగ్ చేయగా, న్యాయనిర్ణేతలుగా నాగబాబు మరియు రోజా ఉన్నారు. 
 
ఇక రోజా, నాగబాబు ఈ షో నుంచి తప్పుకోవడంతో జనాల్లో కాస్త ఆసక్తి తగ్గింది. అంతే కాకుండా, షోలో అసభ్యకరమైన కామెడీ ఎక్కువని ట్రోలింగ్ వ్యాఖ్యలు ఉన్నాయి. మరోవైపు షో యాంకర్లు మారిపోయారు. యాంకర్ అనసూయ కూడా ఈ షోకి గుడ్ బై చెప్పింది. దాంతో ప్రేక్షకులు ఈ షోకి కాస్త దూరంగా ఉన్నారు.
 
ప్రస్తుతం ఈ షోలకు రష్మీ, సిరి హనుమంత్‌లు యాంకర్‌లు కాగా, ఇటీవలి వరకు కుష్బూ, భగవాన్‌లు న్యాయనిర్ణేతలుగా ఉన్నారు. తాజాగా కుష్బూ వెళ్లిపోవడంతో... ఆమె స్థానంలో మహేశ్వరి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూరీలో రాష్ట్రపతి.. ప్రకృతిపై సుదీర్ఘ పోస్ట్.. సముద్ర తీరం వెంబడి నడుస్తున్నప్పుడు..?

పర్యావరణహితంగా వేడుకలు... ఉత్సవాలు చేసుకొంటే మేలు : ఉప ముఖ్యమంత్రి పవన్

ముంబైను ముంచెత్తిన కుంభవృష్టి... 6 గంటల్లో 300 మిమీ వర్షపాతం

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో కొత్త బస్సు సర్వీసులు -ఏసీ బస్సులు కూడా..!

డ్రంక్ అండ్ డ్రైవ్.. వివాహితను ఢీకొట్టి... ప్రియురాలి ఇంట్లో నక్కిన నిందితుడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పనస పండు ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

తర్వాతి కథనం
Show comments