Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్‌కు ఎండ్ కార్డ్ పడనుందా?

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2023 (13:06 IST)
బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న కామెడీ షోలలో జబర్దస్త్ ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన ఈ జబర్దస్త్ 2013లో మొదలైంది. పదేళ్లుగా ఈ షో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే త్వరలోనే ఈ షోకు ఎండ్ కార్డ్ రానుందని సమాచారం. ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఈ షోకి ఎండ్ కార్డ్ ఉంటుంది.. ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
 
ఈ షో ద్వారా చాలా మంది హీరోలుగా, కమెడియన్లుగా, దర్శకులుగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఇక ఈ షోను రెండు విభాగాలుగా మార్చిన తర్వాత రష్మీ యాంకరింగ్ కూడా చేస్తుంది. అయితే జబర్దస్త్ షోకు మొదట అనసూయ యాంకరింగ్ చేయగా, న్యాయనిర్ణేతలుగా నాగబాబు మరియు రోజా ఉన్నారు. 
 
ఇక రోజా, నాగబాబు ఈ షో నుంచి తప్పుకోవడంతో జనాల్లో కాస్త ఆసక్తి తగ్గింది. అంతే కాకుండా, షోలో అసభ్యకరమైన కామెడీ ఎక్కువని ట్రోలింగ్ వ్యాఖ్యలు ఉన్నాయి. మరోవైపు షో యాంకర్లు మారిపోయారు. యాంకర్ అనసూయ కూడా ఈ షోకి గుడ్ బై చెప్పింది. దాంతో ప్రేక్షకులు ఈ షోకి కాస్త దూరంగా ఉన్నారు.
 
ప్రస్తుతం ఈ షోలకు రష్మీ, సిరి హనుమంత్‌లు యాంకర్‌లు కాగా, ఇటీవలి వరకు కుష్బూ, భగవాన్‌లు న్యాయనిర్ణేతలుగా ఉన్నారు. తాజాగా కుష్బూ వెళ్లిపోవడంతో... ఆమె స్థానంలో మహేశ్వరి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments