Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత-నాగచైతన్య జంట కొత్త యాడ్.. సోషల్ మీడియాలో వైరల్ (video)

టాలీవుడ్ ప్రేమపక్షులు, దంపతులు సమంత, నాగచైతన్య తొలిసారి ఓ ప్రకటనలో నటించారు. ఈ సినిమా ప్రకటనకు పెళ్లి చూపులు సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ రూపొందించాడు. ఈ యాడ్‌కు వివేక్ సాగర్ సంగీతం అందించారు. సామగ్ర

Webdunia
ఆదివారం, 22 ఏప్రియల్ 2018 (14:47 IST)
టాలీవుడ్ ప్రేమపక్షులు, దంపతులు సమంత, నాగచైతన్య తొలిసారి ఓ ప్రకటనలో నటించారు. ఈ సినిమా ప్రకటనకు పెళ్లి చూపులు సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ రూపొందించాడు. ఈ యాడ్‌కు వివేక్ సాగర్ సంగీతం అందించారు. సామగ్రి తెచ్చావా అంటూ సమంత ఈ ప్రకటనలో తన భర్తని అడుగుతుంది.. మిర్చి ఏదని.. సమంత అడగ్గా.. తొలుత తేలేదని చైతూ చెప్తాడు. దీంతో సమంత చిరు కోపం వ్యక్తం చేస్తుంది.
 
తన అత్తయ్యకు ఫోనులో చైతూతో మాట్లాడమని అంటోంది. దీంతో చైతూ తాను మిర్చి కూడా తెచ్చానని చెప్తాడు. ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం నాగచైతన్య, సమంతలు తమ తమ సినిమా షూటింగ్ బిజీగా ఉన్నారు. ఈ యాడ్‌‌ను ఓ లుక్కేయండి..

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments