Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీ నాన్ లోకల్.. కమల్, రజనీ లాంటి వాళ్లు?: భారతీ రాజా

ప్రముఖ దర్శకుడు భారతీరాజా సూపర్ స్టార్ రజనీకాంత్‌పై విరుచుకుపడ్డారు. రజనీకాంత్ నాన్ లోకల్ అన్నారు. విశ్వాస ఘాతుకానికి రజనీకాంత్ నిలువెత్తు నిదర్శనమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళ వ్యక్తులు కాని వారు రా

Webdunia
శుక్రవారం, 19 జనవరి 2018 (09:51 IST)
ప్రముఖ దర్శకుడు భారతీరాజా సూపర్ స్టార్ రజనీకాంత్‌పై విరుచుకుపడ్డారు. రజనీకాంత్ నాన్ లోకల్ అన్నారు. విశ్వాస ఘాతుకానికి రజనీకాంత్ నిలువెత్తు నిదర్శనమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళ వ్యక్తులు కాని వారు రాష్ట్రాన్ని పాలించేందుకు ఎలాంటి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని భారతీరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
దివంగత సీఎం జయలలిత మరణం, డీఎంకే చీఫ్ కరుణానిధికి అనారోగ్యంగా ఉండటం వల్లే రాజకీయాల్లోకి వస్తామంటూ కమల్, రజనీ వంటి వాళ్లు బయలుదేరారని, లేకుంటే వాళ్లు బయటకు వచ్చేవారా? అని ప్రశ్నించారు.
 
వయస్సులో ఉండగా హిమాలయాల వెంట తిరిగిన రజనీకాంత్.. ప్రస్తుతం వయస్సు మళ్లిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తానని వస్తున్నాడని ఎద్దేవా చేశారు. దర్శకుడు సీమాన్‌తో కలసి మీడియాతో మాట్లాడిన భారతీ రాజా.. విశ్వాస ఘాతుకానికి రజనీ నిలువెత్తు నిదర్శనమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కనీసం నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్)తో పోటీ పడలేని బీజేపీ, రజనీని అడ్డుపెట్టుకుని బలాన్ని పెంచుకోవాలని చూస్తోందని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

ఏపీ అధికారులను అడుక్కోవడం ఏంటి? వాళ్లకు టీటీడీ వుంటే మనకు వైటీడీ ఉంది కదా? సీఎం రేవంత్

Christian pastors: క్రైస్తవ పాస్టర్లకు గౌరవ వేతనాల చెల్లింపు.. రూ.13కోట్లు విడుదల

Andhra Pradesh: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు.. బలమైన గాలులు, మెరుపులు.. ప్రజలకు ఊరట

Pawan Kalyan: చంద్రబాబు మరో 15 సంవత్సరాలు సీఎంగా పనిచేయాలి... పవన్ ఆకాంక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments