Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌లోకి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ : ఛత్రపతి రీమేక్‌తో ఎంట్రీ!!

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (13:13 IST)
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు. గతంలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సూపర్ హిట్ ఛత్రపతి మూవీతో ఆయన టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు. 
 
'సాహో' చిత్రంతో బాలీవుడ్‌లో కూడా పేరుతెచ్చుకున్న దర్శకుడు సుజీత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇందులో కథానాయికగా బాలీవుడ్ భామనే ఎంపిక చేస్తున్నారట. ఈ విషయంలో ప్రస్తుతం అనన్య పాండే, సారా అలీఖాన్‌లతో ఇప్పుడు సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో ఓ క్లారిటీ వస్తుంది.
 
కాగా, తెలుగులో ఛత్రపతి మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెల్సిందే. అలాగే, ప్రభాస్‌ మూవీ కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రాల్లో ఇదొకటిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా, ప్రభాస్ రేంజ్‌ను ఈ చిత్రం తారాస్థాయికి చేర్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి బాలీవుడ్‌లో కూడా ఈ చిత్రం అంతటి ఘనవిజయాన్ని సాధించాలని ఆశిద్ధాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments