Webdunia - Bharat's app for daily news and videos

Install App

తారకరత్న మృతి.. బాబాయి బాలయ్య కీలక నిర్ణయం

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (10:54 IST)
నందమూరి హీరో తారకరత్న అకాల మరణం నేపథ్యంలో బాబాయి బాలయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. తారకరత్నకు భార్య అలేఖ్యరెడ్డి, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు వున్న సంగతి తెలిసిందే. 
 
తండ్రి పార్థివ దేహం వద్ద ఆయన ఆయన పెద్ద కూతురు వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో అందరిని కలచి వేసింది. ఆయన మరణంతో భార్య, పిల్లలు ఒంటరి వారైపోయారు. దీంతో తారకరత్న కుటుంబం విషయంలో బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారు.
 
తారకరత్న ముగ్గురు పిల్లల బాధ్యత తాను తీసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. బాబాయ్‌గా తారక్ కుటుంబానికి నిత్యం అండగా వుంటానని బాలకృష్ణ భరోసా ఇచ్చారట.ఇక తారకరత్న, బాలకృష్ణకు మధ్య మంచి అనుబంధం వున్న సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే.. తారకరత్న పార్ధివ దేహాన్ని ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించనున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. 
 
ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తారకరత్న అకాల మరణం నేపథ్యంలో బాబాయి బాలయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉద్యోగం పేరుతో యువతిని మోసం చేసిన తల్లీకొడుకు .. ఆపై అశ్లీల చిత్రాల్లో నటించాలంటూ..

ప్రియురాలిని హోటల్ గదికి తీసుకెళ్లి చంపేసిన ప్రియుడు

Girl: మైనర్ గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం- ఎనిమిది మంది అరెస్ట్

Kommineni Srinivasa Rao: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్.. కారణం ఏంటంటే?

మృగశిర కార్తె: కస్టమర్లతో నిండిపోయిన చేపల మార్కెట్లు.. భారీగా పలికిన ధరలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments