Webdunia - Bharat's app for daily news and videos

Install App

తారకరత్న మృతి.. బాబాయి బాలయ్య కీలక నిర్ణయం

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (10:54 IST)
నందమూరి హీరో తారకరత్న అకాల మరణం నేపథ్యంలో బాబాయి బాలయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. తారకరత్నకు భార్య అలేఖ్యరెడ్డి, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు వున్న సంగతి తెలిసిందే. 
 
తండ్రి పార్థివ దేహం వద్ద ఆయన ఆయన పెద్ద కూతురు వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో అందరిని కలచి వేసింది. ఆయన మరణంతో భార్య, పిల్లలు ఒంటరి వారైపోయారు. దీంతో తారకరత్న కుటుంబం విషయంలో బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారు.
 
తారకరత్న ముగ్గురు పిల్లల బాధ్యత తాను తీసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. బాబాయ్‌గా తారక్ కుటుంబానికి నిత్యం అండగా వుంటానని బాలకృష్ణ భరోసా ఇచ్చారట.ఇక తారకరత్న, బాలకృష్ణకు మధ్య మంచి అనుబంధం వున్న సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే.. తారకరత్న పార్ధివ దేహాన్ని ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించనున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. 
 
ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తారకరత్న అకాల మరణం నేపథ్యంలో బాబాయి బాలయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సామాజిక సేవకుడిని.. నాలుగేళ్ల ఆ బాలుడు ఏం చేశాడంటే (వీడియో)

ఏపీలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వెల్లడి... వొకేషన్‌‍లో 78 శాతం ఉత్తీర్ణత

జూన్ 29న కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

భర్తకు దూరంగా వుంటున్నావుగా, చేపల కూర చేసుకుని రా: ఎస్సై లైంగిక వేధింపులు

వైసీపీ పిల్ల కాకి.. ఎప్పటికైనా కాంగ్రెస్‍లో విలీనం కావాల్సిందే : వైఎస్ షర్మిల (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments