Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో తారకరత్నకు కన్నీటి వీడ్కోలు - చితికి నిప్పంటించిన తండ్రి మోహన కృష్ణ

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (19:20 IST)
హీరో తాకరరత్న అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. ఆయనకు చిత్రపరిశ్రమతో పాటు.. వేలాది మంది అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. తమ అభిమాన హీరోను చూసేందుకు అభిమానులతో పాటు తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆ తర్వాత మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. తారకరత్న చితికి తండ్రి మోహన్ కృష్ణ నిప్పు అంటించారు. ఈ అంత్యక్రియలను హీరో బాలకృష్ణ దగ్గరుడి పర్యవేక్షించారు. 
 
అంతకుముందు మోకిలలోని తారకరత్న నివాసం నుంచి ఫిల్మ్ చాంబర్ వరకు తారకరత్న పార్థివదేహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంచారు. అక్కడ నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర జరిగింది. ఇందులో అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. 
 
శ్మశానవాటిక వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, నారా లోకేశ్, వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి, హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు భౌతిక కాయానికి చివరిసారి నివాళులు అర్పించారు ఆ తర్వాత తారకరత్న చితికి తండ్రి మోహన్ కృష్ణ నిప్పంటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాను నమ్మని వాలంటీర్లు.. వేరే ఉద్యోగాలకు జంప్.. ఎంచక్కా వ్యాపారాలు చేసుకుంటున్నారు

నాకు అది లేదు, నేను దానికి ఎలా పనికి వస్తాను?: లేడీ అఘోరి (video)

అమరావతిలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రంథాలయం- నారా లోకేష్

వంగవీటి మోహన రంగా విగ్రహాలపై అలా చేస్తారా? చంద్రబాబు సీరియస్

SVSN Varma: పవన్ కల్యాణ్‌కు పిఠాపురం ఇచ్చిన వర్మ.. చంద్రబాబు కలిసి కనిపించారే!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments