Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు వరద రిలీఫ్ కింద చెక్ ను అందించిన బాలక్రిష్ణ

డీవీ
గురువారం, 12 సెప్టెంబరు 2024 (21:17 IST)
Balakrishna gave a check to Chandrababu
 
 
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వరద తాకిడికి ప్రజలు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. పంట, ఆస్తినష్టం భారీగా జరిగింది. ఇందుకు ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రులతో ప్రజలకు సహాయ చర్యలు నిర్వహించారు. మరోవైపు ప్రముఖులు తమకు తోచినవిధంగా ఇటు సినిమా రంగం, అటు రాజకీయ రంగం, వ్యాపార రంగం నుంచి సి.ఎం. రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. 
 
ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కూడా భారీ సాయాన్ని అందించారు. కాగా, నేడు ఎం.ఎల్.ఎ. నందమూరి బాలక్రిష్ణ కూడా చెక్ ను అందించారు. తన నిబద్ధతకు కట్టుబడి సహాయ నిధికి చెక్కును చంద్రబాబుకు అందజేసారు. ఎంత మొత్తం అనేది తెలియపర్చలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments