బాలకృష్ణ 'వీరసింహా రెడ్డి' 4 రోజుల కలెక్షన్లు ఇవే..

Webdunia
సోమవారం, 16 జనవరి 2023 (17:00 IST)
హీరో నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "వీరసింహారెడ్డి". ఈ నెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లో రూ.104 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. దీనికి కారణంగా ఇందులో కథాకథనాలు బలంగా ఉండటమే కారణంగా చెప్పొచ్చు. అలాగే, సంగీతం, కొరియోగ్రఫీ, ఫోటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 
 
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై నిర్మితమైన ఈ చిత్రానికి దర్శకుడు గోపీచంద్ మలినేని. తొలి రోజునే రూ.51 కోట్ల గ్రాస్‌ను రాబట్టిన ఈ చిత్రం నాలుగు రోజుల్లో మొత్తంగా రూ.104 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ఓ పోస్టరు ద్వారా వెల్లడించింది. దీంతో బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగ ఇది నిలిచింది. 
 
ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం, యాక్షన్, ఎమోషన్, బాణీలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫోటోగ్రఫీ, కొరియోగ్రఫీ, ఇవన్నీ కుదరడంతో ఈ సినిమా ఈ స్థాయిలో విజయం నమోదు చేసిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశాన్ని నాశనం చేస్తున్నారు... పాక్ ఆర్మీ చీఫ్‌పై ఇమ్రాన్ ధ్వజం

ఢిల్లీ రోహిణిలో భారీ ఎన్‌కౌంటర్ - మోస్ట్ వాంటెండ్ సిగ్మా గ్యాంగ్‌స్టర్లు హతం

బాలికను మూత్ర విసర్జనకు సపోటా తీసుకెళ్లిన నిందితుడు ఆత్మహత్య

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్

టెక్ సిటీలో బెంగుళూరులో వెస్ట్ బెంగాల్ మహిళపై గ్యాంగ్ రేప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments