Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అరవింద్‌కి చాంపియన్స్‌ ఆఫ్‌ చేంజ్‌ పురస్కారం

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (20:50 IST)
మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన చాంపియన్స్‌ ఆఫ్‌ చేజ్‌ పురస్కారం వచ్చింది. మాజీ రాష్ట్రపతి మాన్యశ్రీ ప్రణబ్‌ ముఖర్జీ గారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని దేశరాజధాని ఢిల్లీలో అల్లు అరవింద్‌ స్వీకరించారు. 

గీతా ఆర్ట్స్‌ అధినేతగా జాతీయ స్థాయిలో అనేక చిత్రాలు నిర్మించడమే కాకుండా, అల్లు కళాపీఠం ద్వారా పలు సామాజిక సేవాకార్యక్రమాల్ని నిర్వహిస్తున్న  అల్లు అరవింద్‌‌కు 
ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఓపక్క ఇటీవలే అల్లు అరవింద్‌ నిర్మించిన 'అల వైకుంఠపురములో...' చిత్రం ప్రపంచవ్యాప్తంగా విజయకేతనం ఎగురవేస్తున్న నేపధ్యంలో ఆయనకి ఈ పురస్కారం లభించడం పట్ల అఖిల భారత చిరంజీవి యువత హర్షం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments