Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అరవింద్‌కి చాంపియన్స్‌ ఆఫ్‌ చేంజ్‌ పురస్కారం

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (20:50 IST)
మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన చాంపియన్స్‌ ఆఫ్‌ చేజ్‌ పురస్కారం వచ్చింది. మాజీ రాష్ట్రపతి మాన్యశ్రీ ప్రణబ్‌ ముఖర్జీ గారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని దేశరాజధాని ఢిల్లీలో అల్లు అరవింద్‌ స్వీకరించారు. 

గీతా ఆర్ట్స్‌ అధినేతగా జాతీయ స్థాయిలో అనేక చిత్రాలు నిర్మించడమే కాకుండా, అల్లు కళాపీఠం ద్వారా పలు సామాజిక సేవాకార్యక్రమాల్ని నిర్వహిస్తున్న  అల్లు అరవింద్‌‌కు 
ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఓపక్క ఇటీవలే అల్లు అరవింద్‌ నిర్మించిన 'అల వైకుంఠపురములో...' చిత్రం ప్రపంచవ్యాప్తంగా విజయకేతనం ఎగురవేస్తున్న నేపధ్యంలో ఆయనకి ఈ పురస్కారం లభించడం పట్ల అఖిల భారత చిరంజీవి యువత హర్షం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments