Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన అవతార్.. భారత్‌లో తొలి హాలీవుడ్ చిత్రం

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (18:39 IST)
జైమ్స్ కామెరూన్ రూపొందించిన చిత్రం అవతార్ : ది వే ఆఫ్ వాటర్ చిత్రం భారత్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది. ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హాలీవుడ్ చిత్రంగా నిలిచింది. కలెక్షన్ల పరంగా భారత్‌లో టాప్ 10లో ఉండగా, గత 2022 సంవత్సరంలో తొలిస్థానంలో నిలిచింది. 
 
ఈ చిత్రం విడుదలైన తర్వాత ఇప్పటివరకు రూ.454 కోట్లు వసూలు చేసి సినీ ట్రేడ్ వర్గాలను విస్మయపరిచింది. అన్ని భారతీయ భాషల్లో కలిపి బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.14,060 కోట్లను రాబట్టింది. అయితే, ఈ హవా సంక్రాంతి 14వ తేదీ తర్వాత తగ్గిపోనుంది. సంక్రాంతికి అనేక కొత్త చిత్రాలు దేశ వ్యాప్తంగా విడుదలవుతున్నాయి. 
 
దీంతో అవతార్ ప్రదర్శించే థియేటర్ల సంఖ్యతో పాటు కలెక్షన్లు కూడా తగ్గే అవకాశం ఉంది. గతంలో ఎవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం భారత్‌లో రూ.438 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ రికార్డును అవతార్ బద్ధలుకొట్టింది. భారత్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా హాలీవుడ్ చిత్రం నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments