Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాష రాకుండా పాత్రకు ఏం న్యాయం చేయలేను.. అందుకే తెలుగులో నటించను : అరవింద్ స్వామి

ఒకనాటి హీరో, నేటి విలన్ అరవింద్ స్వామి సంచలన ప్రకటన చేశారు. వెండితెరపై విలన్‌గా తన రెండో ఇన్నింగ్స్‌ను చేపట్టిన అరవింద్ స్వామి.... ధృవ చిత్రంతో దూసుకెళుతున్నాడు. ఈ చిత్ర హీరో రామ్ చరణ్ కంటే.. విలన్‌గా

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (15:39 IST)
ఒకనాటి హీరో, నేటి విలన్ అరవింద్ స్వామి సంచలన ప్రకటన చేశారు. వెండితెరపై విలన్‌గా తన రెండో ఇన్నింగ్స్‌ను చేపట్టిన అరవింద్ స్వామి.... ధృవ చిత్రంతో దూసుకెళుతున్నాడు. ఈ చిత్ర హీరో రామ్ చరణ్ కంటే.. విలన్‌గా అరవింద్ స్వామి మంచి మార్కులు కొట్టేశాడు. దీంతో అతనికి టాలీవుడ్‌తో పాటు... కోలీవుడ్‌లో అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ స్వామి ఓ సంచలన ప్రకటన చేశాడు.  
 
ఇదే విషయంపై ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇకపై తెలుగులో సినిమాలు చేయనని, లాంగ్వేజ్ రాకుండా ఓ క్యారెక్టర్‌కి న్యాయం చేయలేనని తేల్చి చెప్పాడు. "తనీ ఒరువన్"లో చేసిన క్యారెక్టర్ కాబట్టే ధృవలో నటించానని ప్రెజెంట్ తమిళ్‌లో నటుడిగా చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తానని, ఆ సినిమాకు కథ కూడా రాస్తున్నట్టు చెప్పాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments