Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దేశ్ కే మెంటర్స్' : కొత్త అవతారంలో సోను సూద్

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (14:03 IST)
ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వం దేశ్ కే మెంట‌ర్స్  పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మాన్ని త్వ‌ర‌లో ఆవిష్క‌రించ‌నున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. అయితే ఢిల్లీ ప్ర‌భుత్వానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా న‌టుడు సోనూ సూద్ వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు ఆయన తెలిపారు. 
 
ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు సోను సూద్ మాట్లాడుతూ, లక్ష‌లాది మంది విద్యార్థుల‌ను తీర్చిదిద్దేందుకు త‌నకు శిక్ష‌కుడి (మెంట‌ర్‌) రూపంలో అవ‌కాశం ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.  విద్యార్థుల‌కు దిశానిర్దేశం చేయ‌డం క‌న్నా మ‌రో గొప్ప సేవ‌లేద‌న్నారు. ఢిల్లీ ప్ర‌భుత్వంతో క‌లిసి ఆ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు సోనూ సూద్ తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

దేశంలోనే తొలి నెట్-జీరో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తెలంగాణ మార్గదర్శకత్వం- భట్టి విక్రమార్క

బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. స్వర్ణాంధ్రప్రదేశ్ - విజన్ 2047ను సాకారం చేయడమే లక్ష్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments