Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దేశ్ కే మెంటర్స్' : కొత్త అవతారంలో సోను సూద్

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (14:03 IST)
ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వం దేశ్ కే మెంట‌ర్స్  పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మాన్ని త్వ‌ర‌లో ఆవిష్క‌రించ‌నున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. అయితే ఢిల్లీ ప్ర‌భుత్వానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా న‌టుడు సోనూ సూద్ వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు ఆయన తెలిపారు. 
 
ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు సోను సూద్ మాట్లాడుతూ, లక్ష‌లాది మంది విద్యార్థుల‌ను తీర్చిదిద్దేందుకు త‌నకు శిక్ష‌కుడి (మెంట‌ర్‌) రూపంలో అవ‌కాశం ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.  విద్యార్థుల‌కు దిశానిర్దేశం చేయ‌డం క‌న్నా మ‌రో గొప్ప సేవ‌లేద‌న్నారు. ఢిల్లీ ప్ర‌భుత్వంతో క‌లిసి ఆ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు సోనూ సూద్ తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్

Pawan: సింపుల్ టీ-షర్ట్, షార్ట్స్‌లో పవన్.. సెలూన్‌ ప్రారంభం.. వైకాపా ట్రోల్స్

నోరు ఉండి కూడా చెప్పరు... కిషన్ రెడ్డిపై రాజా సింగ్ విమర్శలు

TDP: ఇకపై ఎవరు పడితే వారు టీడీపీలో చేరలేరు.. దానికంటూ...?

హనీమూన్‌లో భర్త హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ ... ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments