Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దేశ్ కే మెంటర్స్' : కొత్త అవతారంలో సోను సూద్

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (14:03 IST)
ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వం దేశ్ కే మెంట‌ర్స్  పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మాన్ని త్వ‌ర‌లో ఆవిష్క‌రించ‌నున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. అయితే ఢిల్లీ ప్ర‌భుత్వానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా న‌టుడు సోనూ సూద్ వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు ఆయన తెలిపారు. 
 
ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు సోను సూద్ మాట్లాడుతూ, లక్ష‌లాది మంది విద్యార్థుల‌ను తీర్చిదిద్దేందుకు త‌నకు శిక్ష‌కుడి (మెంట‌ర్‌) రూపంలో అవ‌కాశం ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.  విద్యార్థుల‌కు దిశానిర్దేశం చేయ‌డం క‌న్నా మ‌రో గొప్ప సేవ‌లేద‌న్నారు. ఢిల్లీ ప్ర‌భుత్వంతో క‌లిసి ఆ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు సోనూ సూద్ తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments