Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును.. ఫోర్ ప్లే చేద్దామా అని అర్జున్ అడిగాడు.. దృష్టి మళ్లించేందుకే..?

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (11:06 IST)
''నిబునన్'' సినిమా షూటింగ్ సమయంలో ఒక రొమాంటిక్ సీన్ చిత్రీకరణ సందర్భంగా అర్జున్ రెచ్చిపోయాడని, తనను తడిమాడని, ఇలాగే ఫోర్ ప్లే చేద్దామా డైరెక్టర్.. అంటూ దర్శకుడి వైపు కేసి చూస్తూ అన్నాడని శ్రుతి హరిహరన్ మీ టూలో భాగంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా దర్శకుడు కూడా అర్జున్ అలాంటి వాడు కాదని చెప్తున్నాడు. 
 
అర్జున్‌కు చాలామంది మద్దతిస్తున్నారు. ఇంకా శ్రుతి క్షమాపణలు చెప్పాలని హీరో అర్జున్ డిమాండ్ చేస్తున్నాడు. అంతేగాకుండా శ్రుతి ఆరోపణలపై అర్జున్ కోర్టుకెక్కాడు. శ్రుతిపై రూ.5 కోట్ల పరువునష్టం దావాను అర్జున్ దాఖలు చేశాడు. అనంతరం సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశాడు. 
 
ఈ నేపథ్యంలో శ్రుతి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. అర్జున్ తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని విజ్ఞప్తి చేసింది. తాను చేసిన ''మీ టూ'' ఆరోపణల నుంచి అందరి దృష్టి మళ్లించేందుకే అర్జున్ ఈ కేసు పెట్టాడని శ్రుతి ఆరోపించింది. కాగా, శ్రుతిపై అర్జున్ దాఖలు చేసిన పిటిషన్ బుధవారం హైకోర్టు ముందు విచారణకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం