Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోసారి జత కట్టనున్న అర్జున్ రెడ్డి.. ప్రీతి?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (11:37 IST)
విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యంత పెద్ద స్థాయిలో నిల్చిపోయి... అతనిని సడన్ స్టార్‌గా చేసేస్తూ తెలుగు తెరపై కొత్త ముద్ర వేసిన సినిమా ''అర్జున్‌ రెడ్డి''. నటీనటుల ప్రతిభ, సాంకేతిక నైపుణ్యం ఈ చిత్రానికి మర్చిపోలేని విజయాన్ని అందించాయి. 
 
ఇందులో తెరపై ఎక్కడా అర్జున్‌, ప్రీతి పాత్రలు తప్ప విజయ్‌ దేవరకొండ, షాలినీ పాండేలు కనిపించలేదంటే అతిశయోక్తి కాదేమో... వీరిద్దరి మధ్య గాఢమైన అనుబంధాన్ని ఆవిష్కరించిన విధానం యువ ప్రేక్షకులను కట్టి పడేసింది.

ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలసి నటించబోతున్నారని  తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీస్‌ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. 
 
ఆనంద్‌ అన్నామలై దర్శకుడిగా పరిచయం అవుతుండగా ఇందులో కథానాయిక పాత్ర కోసం షాలినీ పాండేని తీసుకున్నట్లు సమాచారం. క్రీడా నేపథ్యంలో సాగే కథ ఇది. విజయ్‌ ఓ రేసర్‌ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈసారి ఈ జంట మరేం చేస్తారో చూద్దాం మరి..!

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments