Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీవు మనిషివా? నాగబాబువా?: పవన్ కళ్యాణ్ పైన శ్రీరెడ్డి సెటైర్లు

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (14:20 IST)
గత కొంతకాలంగా మౌనంగా వుంటూ వచ్చిన శ్రీరెడ్డి మళ్లీ సోషల్ మీడియా వేదికగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన సెటైర్లు పేల్చింది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన అభ్యర్థులతో ఎందుకు నామినేషన్ వేయించారో ఎందుకు వాపసు తీసుకున్నారో అర్థంకావడం లేదన్న శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ పెద్ద తుగ్లక్ అని పేర్కొంది.
 
ట్విట్టర్లో ఒక మాట రాస్తారనీ, మైకులో ఇంకోటి చెపుతారని ఎద్దేవా చేసింది. పార్టీ పెట్టుకుని ఫండ్స్ వసూలు చేస్తున్న పవన్ కళ్యాణ్, వసూలైన ఫండ్స్ ఏమవుతున్నాయో చెప్పాలంటూ పేర్కొంది. ఒకవైపు పార్టీ పెట్టి రాజకీయాల్లో చురుకుగా లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారని విమర్సించింది. ఆయనను నమ్మి పార్టీలో పనిచేసేవాళ్లను నట్టేట ముంచుతున్నారంటూ చెప్పిన శ్రీరెడ్డి... నీవు మనిషివా నాగబాబువా అంటూ సెటైర్ విసిరింది.
 
ఇంకా నాగబాబును ఉద్దేశించి మాట్లాడుతూ.... ప్రకాష్ రాజ్‌ను విమర్శించే హక్కు మీకు లేదని చెప్పుకొచ్చింది. నాగబాబు గారూ మీరు నటుడిగా, షో జడ్జిగా, నిర్మాతగా ఫెయిలయ్యారు. మీకు ప్రకాష్ రాజ్ ను విమర్శించే అర్హత లేదంటూ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముంబై మహానగరంలో రెడ్ అలెర్ట్ .. ఎందుకో తెలుసా?

ఏపీలో 'స్త్రీశక్తి' అనూహ్య స్పందన - ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం సిగపట్లు

విశాఖ స్టీల్ ప్లాంట్‌‌పై 'ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్' : కేంద్రంపై షర్మిల

ప్రియురాలి కొత్త ప్రియుడిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు..

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments