Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో సాయిధరమ్ ఆరోగ్యం ఎలావుంది?

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (15:19 IST)
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయిధరమ్ తేజ్ క్రమంగా కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు.
 
'సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వెంటిలేటర్‌ అవసరం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతానికి ఐసీయూలోనే అతడికి చికిత్స అందిస్తున్నాం' అని అపోలో ఆస్పత్రి వర్గాలు బులిటెన్‌ విడుదల చేశాయి.
 
శుక్రవారం రాత్రి స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయితేజ్‌ ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయన తీవ్రగాయాలు అయ్యాయి. నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌ - ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మెడికవర్‌లో ప్రాథమికి చికిత్స అనంతరం ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించిన విషయం తెల్సిందే....

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డోనాల్డ్ ట్రంప్‌పై మరోమారు కాల్పులు... తృటిలో తప్పిన ప్రాణాపాయం!!

దూరదర్శన్ ప్రస్థానంలో కీలక మైలురాయి., 7 వసంతాలు పూర్తి

ఓలా స్కూటర్‌ను ఎవరూ కొనుగోలు చేయొద్దు.. యువతి వినూత్న ప్రచారం

ముంబై నటి జెత్వానీ కేసు : డీజీపీ ఇచ్చిన నివేదికలోని కీలకాంశాలు ఇవే...

ముంబై నటి జెత్వానీ కేసు : ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments