Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆర్ఆర్ఆర్‌"కు శుభవార్త... టిక్కెట్ ధరల పెంపునకు ఓకే

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (14:59 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో నిర్మించారు. ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. అయితే, తెలంగాణాతో పోల్చితే ఏపీలో సినిమా టిక్కెట్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య టిక్కెట్ల ధరలు పెంచాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రాధేయపడ్డారు. ప్రత్యేకంగా కలిసి విన్నవించుకున్నారు. దీంతో ఆయన టిక్కెట్లు పెంచుకునేందుకు కరుణించారు. 
 
"ఆర్ఆర్ఆర్" టిక్కెట్ ధరను రూ.100 మేరకు పెంచుకునేందుకు సీఎం జగన్ ఓకే చెప్పారు. అలాగే, బెనిఫిట్ షోలకు కూడా ప్రభుత్వం మద్దతు లభించింది. ఎగ్జిబిటర్లు పెద్ద సినిమాలను రోజుకు ఐదు షోలు ప్రదర్శించవచ్చని ఏపీ మంత్రి పేర్నినాని తెలిపారు. పెద్ద సినిమా, చిన్న సినిమా ఒకే రోజు విడుదలైతే ఎగ్జిబిటర్లు కనీసం రోజుకు ఒక్కసారైనా చిన్న సినిమాను ప్రదర్శించాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments