Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు వారి ఆట : ఏపీఎఫ్‌డీసీకి సినిమా టిక్కెట్ల విక్రయం

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (18:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టిక్కెట్ల పంపిణీ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రామాభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ)కి అప్పగించింది. అంటే ఆన్‌‍లైన్ టిక్కెట్ అమ్మకాల బాధ్యతను పూర్తిగా ఏపీఎఫ్‌డీసీకి అనుబంధ సంస్థ ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు పూర్తి బాధ్యతలు కట్టబెడుతూ సీఎం జగన్ సర్కారు ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న అన్ని ప్రైవేటు సంస్థలను ఒకే వేదికపైకి తీసుకునిరావడం ఈ నోడల్ ఏజెన్సీ బాధ్యత. అలాగే, సినిమాటోగ్రఫీ చట్టానికి చేసిన సవరణలను అనుసరించి సినిమా టిక్కెట్ల అమ్మకాలకు తగిన నమూనాలను, విధి విధానాలను ఈ ఏజెన్సీ రూపొందించాల్సి ఉంటుంది. భారతీయ రైల్వే ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థ తరహాలోనే ఏపీలోనూ సినిమా టిక్కెట్ల విక్రయాలు సాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments