Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క "ఘాటీ" సంగతులేంటి?.. అరుంధతిగా మమతా మోహన్‌ దాస్‌నే అనుకున్నారట!

సెల్వి
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (16:08 IST)
అరుంధతి ఫేమ్ అనుష్క, క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "ఘాటీ" సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలోని అనుష్కకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. గంజాయి కథాశంతో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి కొద్ది నెలల క్రితమే అనౌన్స్ మెంట్ చేశారు.

నేరస్తురాలిగా మారిన ఓ బాధితురాలి కథతో ‘ఘాటీ’ సినిమా తెరకెక్కుతోంది. రివేంజ్ స్టోరీతో ఈ సినిమా రూపొందుతోంది. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కొనసాగుతోంది. అనుష్క శెట్టికి సంబంధించి కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. 
 
ఇకపోతే.. అనుష్క కెరీర్ లో అరుంధతి చిత్రం ఒక మైల్ స్టోన్ మూవీ. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అయితే ఈ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ అనుష్క కాదట. ముందుగా మరో హీరోయిన్‌ని అనుకున్నారట. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. యమదొంగ చిత్రంలో నటించిన మమతా మోహన్ దాస్. కొందరి మాటలు విని తాను ఆ చిత్రం నుంచి డ్రాప్ అయ్యానని మమతా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

ఆ వెస్టిండీస్ క్రికెటర్ అలాంటివాడా? 11 మంది మహిళలపై అత్యాచారం?

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments