Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క "ఘాటీ" సంగతులేంటి?.. అరుంధతిగా మమతా మోహన్‌ దాస్‌నే అనుకున్నారట!

సెల్వి
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (16:08 IST)
అరుంధతి ఫేమ్ అనుష్క, క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "ఘాటీ" సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలోని అనుష్కకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. గంజాయి కథాశంతో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి కొద్ది నెలల క్రితమే అనౌన్స్ మెంట్ చేశారు.

నేరస్తురాలిగా మారిన ఓ బాధితురాలి కథతో ‘ఘాటీ’ సినిమా తెరకెక్కుతోంది. రివేంజ్ స్టోరీతో ఈ సినిమా రూపొందుతోంది. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కొనసాగుతోంది. అనుష్క శెట్టికి సంబంధించి కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. 
 
ఇకపోతే.. అనుష్క కెరీర్ లో అరుంధతి చిత్రం ఒక మైల్ స్టోన్ మూవీ. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అయితే ఈ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ అనుష్క కాదట. ముందుగా మరో హీరోయిన్‌ని అనుకున్నారట. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. యమదొంగ చిత్రంలో నటించిన మమతా మోహన్ దాస్. కొందరి మాటలు విని తాను ఆ చిత్రం నుంచి డ్రాప్ అయ్యానని మమతా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments