Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.3 కోట్ల పారితోషికంతో భాగమతి రికార్డు బ్రేక్.. అనుష్క భారీగా పలికిందే!

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (17:46 IST)
సినిమా పరిశ్రమలో భారీ పారితోషికాల తీసుకునేవారు పేర్లు మారిపోతుంటాయి. జయాపజయాలమీద ఆధారపడివుంటాయి కనుక.. సమంత, కాజల్‌కంటే.. భారీగా పారితోషికం తీసుకునేవారు లేరనుకునేవారు. అయితే.. తాజాగా అనుష్క బ్రేక్‌ చేసింది. రెండు భాషల్లో రూపొందుతోన్న లేడీఓరియెంట్‌ చిత్రంలో ఆమె నటిస్తోంది. అందుకు ఆమె భారీగా డిమాండ్‌ చేసింది. అందుకు నిర్మాత గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో త్వరలో సినిమా పట్టాలెక్కనుంది.
 
'పిల్లజమీందార్‌' దర్శకుడు అశోక్‌ రెడ్డి దర్శరత్వంలో యువి క్రియేషన్స్‌ నిర్మిస్తున్న 'భాగమతి' చిత్రానికి ఆమెకు తీసుకుంటోంది. మిర్చి చిత్రాన్ని నిర్మించిన యువి క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. థ్రిల్లర్‌ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆమె మూడు కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. సహజంగా.. కెరీర్‌ ఆరంభంలో భారీగా తీసుకునే హీరోయిన్లు.. చాలాకాలంపాటు వున్నా.. తన స్టామినాను నిరూపించుకునే నటిగా అనుష్క వుండడం విశేషం.  కాగా ఈ చిత్రంలో మలయాళ హీరో జయరాం విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ఆయన గడ్డం పెంచి, గుండుతో డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments