Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి మాధవి కన్నుమూత.. కరోనాతో తిరిగి రానిలోకాలకు...

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (19:20 IST)
Madhavi
ప్రముఖ మరాఠీ నటి మాధవీ ఆదివారం కన్నుమూశారు. ఆమె కరోనా కారణంగా కన్నుమూశారు. ఆమె ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు.  చివరికి చికిత్స ఫలించక కన్నుమూశారు. ఈ సీరియల్‌లో తల్లి పాత్రలో నటించింది. ఇంతలో, టీవీ నటి నీలు కోహ్లీ మాధవీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.  
 
అశోక్ సరాఫ్ సరసన మరాఠీ చిత్రం ఘన్ చక్కర్‌లో ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు మరియు ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల తుజా మాజా జంటాయ్‌తో మరాఠీ టీవీ అరంగేట్రం చేసింది. 
 
ఐసా కభీ సోచా నా థా, కహిన్ తో హోగా, కోయి అప్నా సా, ఇతరులతో సహా అనేక హిందీ టీవీ షోలలో మాధవి నటించినందుకు ఆమె అభిమానుల్లో మంచి ప్రాచుర్యం పొందింది. ఇకపోతే.. మాధవి మృతి పట్ల సినీ ప్రముఖులు, బుల్లితెర నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments