Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి మాధవి కన్నుమూత.. కరోనాతో తిరిగి రానిలోకాలకు...

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (19:20 IST)
Madhavi
ప్రముఖ మరాఠీ నటి మాధవీ ఆదివారం కన్నుమూశారు. ఆమె కరోనా కారణంగా కన్నుమూశారు. ఆమె ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు.  చివరికి చికిత్స ఫలించక కన్నుమూశారు. ఈ సీరియల్‌లో తల్లి పాత్రలో నటించింది. ఇంతలో, టీవీ నటి నీలు కోహ్లీ మాధవీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.  
 
అశోక్ సరాఫ్ సరసన మరాఠీ చిత్రం ఘన్ చక్కర్‌లో ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు మరియు ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల తుజా మాజా జంటాయ్‌తో మరాఠీ టీవీ అరంగేట్రం చేసింది. 
 
ఐసా కభీ సోచా నా థా, కహిన్ తో హోగా, కోయి అప్నా సా, ఇతరులతో సహా అనేక హిందీ టీవీ షోలలో మాధవి నటించినందుకు ఆమె అభిమానుల్లో మంచి ప్రాచుర్యం పొందింది. ఇకపోతే.. మాధవి మృతి పట్ల సినీ ప్రముఖులు, బుల్లితెర నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Special Drive: తిరుపతిలో శబ్ద కాలుష్యంపై ప్రత్యేక డ్రైవ్

ఉన్నది లేనట్లుగా, లేనిది వున్నట్లుగా చూపిస్తున్న AI, వేల మంది ఉద్యోగుల్ని రోడ్డుపై పడేస్తోంది (video)

Delhi Railway Station Tragedy: ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటకు అసలు కారణం ఏంటంటే?

Nandyala: బాలికపై అత్యాచారం చేసిన బాబాయ్.. తండ్రిలా చూసుకోవాల్సిన వాడు..?

ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత నిర్లక్ష్యం చేస్తున్నాడనీ భర్తను చంపేసిన భార్య!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments