Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుపమ కోసం నిఖిల్ పట్టు... సెలెక్ట్ చేసిన నిర్మాణ సంస్థ!

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (14:27 IST)
గతంలో యంగ్ హీరో నిఖిల్ నటించిన చిత్రం కార్తికేయ. ఈ చిత్రం రెండో భాగం నిర్మితంకానుంది. ఈ సీక్వెల్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. అయితే, ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్ కావాలని నిఖిల్ పట్టుబట్టాడట. అందుకే ఆమెకు అవకాశం కల్పించారు. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో "18 పేజెస్" పేరుతో  తెరకెక్కనుంది. ఈ నెల 26 నుంచి ఈ సినిమా షూట్ ప్రారంభం కాబోతోంది. 
 
కాగా, టాలీవుడ్ వెండితెరకు "అఆ" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించి ప్రతిభ గల నటిగా గుర్తింపు సంపాదించుకుంది. పక్కింటమ్మాయి తరహా పాత్రల్లో నటించి మెప్పించింది. అయితే కొంత కాలంగా అనుపమకు తెలుగు నుంచి అవకాశాలు తగ్గాయి. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉండడంతో అనుపమకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments