Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ బారిన పడిన అనుపమ పరమేశ్వరన్?

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (14:54 IST)
సౌత్ ఇండియన్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. కార్తికేయ 2 సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్నో ప్రాంతాలలో పర్యటించిన అనుపమకు కరోనా సోకింది.
 
ఇటీవల జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకున్న అనుపమకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా సోకటంతో అనుపమ ఇంట్లోనే హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక అనుపమ సినిమాల విషయానికి వస్తే.. నిఖిల్‌కి జోడిగా అనుపమ నటించిన 18 పేజేస్‌ సినిమా ఏప్రిల్‌ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఇప్పటికే వీరిద్దరూ కలసి నటించిన కార్తీకేయ 2 సినిమా ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇక ఇప్పుడు వీరిద్దరూ మరొకరి జోడిగా 18 పేజేస్‌ సినిమాలో కనిపించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

సీఐను కొట్టేందుకు వెళ్లిన చెవిరెడ్డి - అడ్డుకున్న డీఎస్సీ

బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం.. నేడు భారీగా వర్షాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments