Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ బారిన పడిన అనుపమ పరమేశ్వరన్?

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (14:54 IST)
సౌత్ ఇండియన్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. కార్తికేయ 2 సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్నో ప్రాంతాలలో పర్యటించిన అనుపమకు కరోనా సోకింది.
 
ఇటీవల జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకున్న అనుపమకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా సోకటంతో అనుపమ ఇంట్లోనే హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక అనుపమ సినిమాల విషయానికి వస్తే.. నిఖిల్‌కి జోడిగా అనుపమ నటించిన 18 పేజేస్‌ సినిమా ఏప్రిల్‌ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఇప్పటికే వీరిద్దరూ కలసి నటించిన కార్తీకేయ 2 సినిమా ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇక ఇప్పుడు వీరిద్దరూ మరొకరి జోడిగా 18 పేజేస్‌ సినిమాలో కనిపించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments