Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్ జిల్లాలో తీన్మార్‌ మల్లన్నపై మరో కేసు

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (08:52 IST)
నటుడు, యాంకర్ తీన్మార్‌ మల్లన్నను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోది. ఆయనపై వరుస కేసులు నమోదు చేస్తూవస్తోంది. తాజాగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై నిజామాబాద్‌ జిల్లాలో మరో కేసు నమోదైంది. 
 
నిజామాబాద్‌కు చెందిన ఉప్పు సంతోష్‌ రూ.20 లక్షలు, తీన్మార్‌ మల్లన్న రూ.5 లక్షలు డిమాండ్‌ చేశారంటూ నగరానికి చెందిన ఓ కల్లు వ్యాపారి ఆదివారం జిల్లా కేంద్రంలోని నాలుగో ఠాణాలో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ నిర్వహించిన పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
అప్పటికప్పుడే ఉప్పు సంతోష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం మల్లన్న జైలులో ఉండడంతో పోలీసులు ఆయన కోసం పీటీ వారెంట్‌ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కేసులో సంతోష్‌ను ఏ1గా, తీన్మార్‌ మల్లన్నను ఏ2గా చేర్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments