Webdunia - Bharat's app for daily news and videos

Install App

యానిమల్ సీక్వెల్ కు సిద్ధం - విజయం పట్ల ఆశ్చర్య ప్రకటించిన క్రిష్ణ భగవాన్!

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2023 (17:39 IST)
Animal collections
అనిల్ కపూర్, రణబీర్ కపూర్, రష్మిక మందన్న నటించిన యానిమల్ సినిమా రోజు రోజుకూ కలెక్షన్ల వసూళ్ళు చూస్తుంటే బాలీవుడ్ లో క్రేజ్ ఏర్పడింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా నేటితో ప్రపంచవ్యాప్తంగా 797.6 కోట్లను సేకరిస్తుంది, పదిహేను రోజుల్లోనే ఇంత వసూలు చేయడం యానిమల్ టీమ్ కు ఉత్సాహాన్ని ఇచ్చింది. దీనితో సీక్వెల్ కు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
 
ఇదిలా వుండగా, నిన్న బజర్ దస్త్ ప్రోగ్రామ్ లో యానిమల్ కు డిటోగా స్కిట్ చేశారు. అంతా అయ్యాక జడ్జి స్థానంలో వున్న సీనియర్ నటుడు క్రిష్ణ భగవాన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఇందులో ఏముందని యానిమల్ అంత హిట్ అయింది. మీ స్కిట్ కూడా అంతగా బాగోలోదని ఇన్ డైరెక్ట్ గా ఆయన అన్నారు. మెహిన్ గన్స్ తో హీరో జనాల్ని కాల్చినట్లు వున్న సీన్ తండ్రీ కొడుకులు అటు ఇటుగా పాత్రలు మారడం వంటి సన్నివేశాలను స్కిట్ లో ప్రదర్శించారు. ఇక తెలుగు సినీ రంగంలోనూ యానిమల్ సినిమా విజయంపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తెలుగు దర్శకుడు తీసిన సినిమా విజయం పట్ల మరో వైపు ఆనందం వెలిబుచ్చుతున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తరాదిలో మూడో భాషగా దేనిని నేర్పుతారు : సీఎం స్టాలిన్ ప్రశ్న

హైదరాబాద్‌లో దారుణం- ఆస్తి కోసం తల్లిని కత్తితో పొడిచి చంపాడు

Love : శోభనం రోజే నవ వధువు షాక్.. ప్రేమతో జ్యూస్-తాగితే విషం.. తర్వాత ఏమైంది?

కొత్త జంటలు పెళ్లయిన వెంటనే ఆ పనిలో నిమగ్నం కావాలి : సీఎం స్టాలిన్ పిలుపు

Roja: పోసాని అరెస్ట్ అన్యాయం.. చంద్రబాబు, నారా లోకేష్‌పై కేసులు పెట్టవచ్చా?: ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments