బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ ఇంట విషాదం

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (10:52 IST)
తెలుగు బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి గురువారం కన్నుమూశారు. తన తల్లి మృతిని గుర్తు చేసుకుంటూ విష్ణుప్రియ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. 
 
"మై డియర్ లవ్లీ అమ్మా.. ఈ రోజు వరకునాతో ఉన్నందుకు ధన్యవాదాలు. నీతో గడిన ప్రతి క్షణాన్ని నా చివరి శ్వాసవరకు గుర్తు చేసుకుంటూనే ఉంటా. నువ్వే నా బలం. అలాగే, బలహీనత కూడా. ఇకపై ప్రతి క్షణం నువ్వు నాతోనే ఉంటావు. 
 
ముఖ్యంగా నేను తీసుకునే ప్రతి శ్వాసలోనూ నువ్వు ఉంటారు. అలా నేను బలాన్ని పొందుతాను. ఈ భూమ్మీద నాకంటూ ఓ మంచి జీవితం ఇవ్వడం కోసం నువ్వు చేసిన త్యాగాలన్నింటికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా" అని కన్నీటి పర్యంతమైంది.
 
తన తల్లిని హత్తుకున్న మరో ఫోటోని షేర్ చేస్తూ, ఇకపై నీ ముద్దులను మిస్ అవుతాను అమ్మా అని పేర్కొంది. మరోవైపు విష్ణు ధైర్యం చెబుతూ పలువురు బుల్లితెర తారలు కామెంట్స్ పెడుతున్నారు. విష్ణు కెరీర్ ప్రస్తుతం బుల్లితెరపై పీక్ స్టేజీలో కొనసాగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments