Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే.. అవన్నీ ఉత్తుత్తి వార్తలే : యాంకర్ సుమ

Webdunia
ఆదివారం, 22 డిశెంబరు 2019 (13:23 IST)
తన నివాసంలో జీఎస్టీ తనిఖీలు జరిగినట్టు వచ్చిన వార్తలపై బుల్లితెర ప్రముఖ యాంకర్ సుమ కనకాల స్పందించారు. జీఎస్టీ సోదాలు జరిగినట్లు వెలువడిన వార్తలన్నీ అవాస్తవమన్నారు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌(డీజీజీఐ) అధికారులు హైదరాబాద్‌లో 23 చోట్ల తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 
 
ఈ తనిఖీల్లో భాగంగా, సుమ, అనసూయ, రేష్మీ గౌతం తదితర యాంకర్ల నివాసాల్లో కూడా తనిఖీలు జరిగినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిపై సుమ స్పందించారు. తమ నివాసంలో ఎలాంటి తనిఖీలు జరగలేదని సుమ కనకాల వివరించారు. 
 
'వినోద రంగంలో అత్యధికంగా జీఎస్టీ చెల్లిస్తున్నవారిలో నేనూ ఒకరిని' అని ఆమె స్పష్టం చేశారు. జీఎస్టీ చెల్లించకపోవడంతోనే సోదాలు జరిగినట్లు వార్తలు వెలువడ్డాయని, అవన్నీ వాస్తవ దూరమని కొట్టిపారేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments