తిరుపతికి రావట్లేదు.. సుడిగాలి సుధీర్‌తో ఆ ఫ్లెక్సీ ఏంటి? రష్మీ గౌతమ్

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (14:25 IST)
జబర్దస్త్ స్టార్ సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీల మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు వార్తలొస్తున్నా.. వాళ్లిద్దరూ మాత్రం తాము స్నేహితులమేనని క్లారిటీ ఇచ్చారు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా వీరిద్దరూ బాగా ఫేమస్ అయిన నేపథ్యంలో తాజాగా ఓ ఫ్లెక్సీ వివాదంపై రష్మీ స్పందించిది. క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తిరుపతిలో కొందరు ఈ నెల 9వ తేదీన టెన్‌కె రన్‌‌ను నిర్వహించనున్నారు. 
 
ఈ కార్యక్రమంలో సుధీర్, రష్మీ పాల్గొననున్నట్లు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీపై రష్మీ స్పందించింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన తనను ఎవ్వరూ సంప్రదించలేదని.. ఈ ఈవెంట్‌కు తాను రానున్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని రష్మీ స్పష్టం చేసింది. వెంటనే ఆ ఫ్లెక్సీని తొలగించండంటూ నిర్వాహకులకు సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments