Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతికి రావట్లేదు.. సుడిగాలి సుధీర్‌తో ఆ ఫ్లెక్సీ ఏంటి? రష్మీ గౌతమ్

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (14:25 IST)
జబర్దస్త్ స్టార్ సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీల మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు వార్తలొస్తున్నా.. వాళ్లిద్దరూ మాత్రం తాము స్నేహితులమేనని క్లారిటీ ఇచ్చారు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా వీరిద్దరూ బాగా ఫేమస్ అయిన నేపథ్యంలో తాజాగా ఓ ఫ్లెక్సీ వివాదంపై రష్మీ స్పందించిది. క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తిరుపతిలో కొందరు ఈ నెల 9వ తేదీన టెన్‌కె రన్‌‌ను నిర్వహించనున్నారు. 
 
ఈ కార్యక్రమంలో సుధీర్, రష్మీ పాల్గొననున్నట్లు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీపై రష్మీ స్పందించింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన తనను ఎవ్వరూ సంప్రదించలేదని.. ఈ ఈవెంట్‌కు తాను రానున్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని రష్మీ స్పష్టం చేసింది. వెంటనే ఆ ఫ్లెక్సీని తొలగించండంటూ నిర్వాహకులకు సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

Mother Thanks: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎసమ్మ అనే మహిళ.. ఎందుకు?

ఒంటిపూట బడులు.. ఉదయం 6.30 గంటలకే తరగతులు ప్రారంభం!!

మహిళ ఛాతిని తాకడం అత్యాచారం కిందకు రాదా? కేంద్ర మంత్రి ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments